సూపర్‌ మార్కెట్‌ సీజ్‌ చేసిన అధికారులు
నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో గల సూపర్‌ మార్కెట్‌ను అధికారులు సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు. భౌతిక దూరం పాటించకపోవడం, అదేవిధంగా సిబ్బంది మాస్కులను ధరించకపోవడం వంటి భద్రతా వైఫల్యాల కారణంగా అధికారులు సూపర్‌ మార్కెట్‌ సీజ్‌ చేశారు. కరోనా వై…
నిత్యావసరాలపై నిఘా
రాష్ట్రం లాక్‌డౌన్‌ ప్రభావం పాలు, కూరగాయాలు ఇతర నిత్యావసరాలపై పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటిన్నింటినీ ఈ నెల 31 వరకు సరిపోయేలా ముందుస్తుగా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. ప్రజలంతా ఒకేసారి రైతు బజార్లు, సూపర్‌ మార్కెట్లకు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మార్కెటిం…
క‌రోనా చికిత్స‌.. ఆ డ్ర‌గ్ హెల్త్‌వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే !
క‌రోనా వైర‌స్‌కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్‌19 రోగుల‌కు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మ‌లేరియా డ్ర‌గ్ ప‌నిచేస్తున్న‌ట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.  కోవిడ్‌19 వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి సేవ‌లు చేస్తున్న హెల్త్ వ‌ర్క‌ర్లు హైడ్రాక్సీక్లోరోక్వైన్ మందును వాడ‌వ‌చ్చు అని ఐసీఎంఆర్ పేర్కొన్న‌ది.…
పెళ్ళి వార్త‌ల‌ని కొట్టిపారేసిన దిల్ రాజు..!
టాలీవుడ్ బ‌డా నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో త‌న ఫ్యామిలీలోని  30 ఏళ్ళ అమ్మాయిని వివాహ‌మాడ…
రాజ్‌పథ్‌ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సోనారో హాజరయ్యారు.
ఎయిర్ ఇండియా 100 శాతం వాటా అమ్మ‌కానికి..
ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను అమ్మేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.  దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను ఇవాళ‌ కేంద్రం ప్ర‌క‌టించింది. జాతీయ విమాన సంస్థ  ఎయిర్ ఇండియా.. దివాళా వైపు అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ సంస్థ‌లో మెజారిటీ వాటాను అమ్మాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ 2018లో బ…